Posts

తెలుగు-సారస్వత ప్రతిభా మూర్తిమంతం - శతజయంతి ఉత్సవ కదంబం ** (1926-2026)

Image
  తెలుగు-సారస్వత ప్రతిభా మూర్తిమంతం - శతజయంతి ఉత్సవ కదంబం                            (1926-2026)  (తెలుగు-రథం - సమర్పణ) సంఘటనలు జననాలు బాల్ థాకరే జనవరి 4 :  కోటంరాజు సత్యనారాయణ శర్మ , బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత. జనవరి 14 :  కె.బి. తిలక్ , స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు,  నిర్మాత . (మ.2010) జనవరి 14 :  మహా శ్వేతాదేవి , నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (మ.2016) జనవరి 23 :  బాల్ థాకరే ,  శివసేన పార్టీ  స్థాపకుడు. (మ.2012) జనవరి 29 :  అబ్దుస్ సలం , 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996) మార్చి 11 :  చెన్నబోయిన కమలమ్మ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018) మే 1 :  ఇక్బాల్ సింగ్ , సిక్కు సమాజానికి చెందిన భారతీయ సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2022) మే 12 :  భాట్టం శ్రీరామమూర్తి , జర్నలిస్టు, రాజకీయవేత్త (మ.2015). మే 14 :  నూతి విశ్వామిత్ర , నిజాం నిరంకుశ...

1925 - 2025 * శతవసంతాల జీవన ప్రస్థానమూర్తులు , భరతమాత ముద్దుబిడ్డలు - సంఘటనలు

Image
శత వసంత ప్రాభవం/సారస్వత మూర్తులు - 1925 - 2025  *1925 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. సంఘటనలు *1925: విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. # జననాలు   • జనవరి 25: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్. • జనవరి 25: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998) • ఫిబ్రవరి 20: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి. • ఏప్రిల్ 7: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012) • ఏప్రిల్ 12: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (మ.1966) • మే 29: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010) • జూలై 22: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987)  • ఆగష్టు 1: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013) • ఆగష్టు 18: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (మ.1972) • ఆగష్టు 19: అట్లూ...

శత-వసంత-సారస్వత-మూర్తిమంతులు

Image
  శత-వసంత-సారస్వత-మూర్తిమంతులు  దాశరథి కృష్ణమాచార్యులు (22-7-1925 * 5-11-1987) శతజయంతి - 22-7-1924 - 1925) దాశరథి   గా పేరు గాంచిన   దాశరథి కృష్ణమాచార్యలు   గారు( జూలై 22 ,  1925  -  నవంబర్ 5 ,  1987 ) తెలంగాణకు చెందిన కవి , రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు.   నా తెలంగాణ కోటి రతనాల వీణ   అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా   తెలంగాణ రాష్ట్రంలో   సాహిత్యరంగంలో కృషిచేసినవారికి   తెలంగాణ ప్రభుత్వం   దాశరథి సాహితీ పురస్కారం   అందజేస్తోంది దాశరథి కృష్ణమాచార్య   1925   జూలై 22   న   మహబూబాబాద్   జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం   ఖమ్మం జిల్లా   మధిరలో   గడిచింది.   ఉర్దూలో   మెట్రిక్యులేషను , భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్ ,  ఉస్మానియా వ...

చరిత్రలో ఈరోజు - జూలై.8

Image
 *తెలుగురథం ప్రసార తరంగిణి*                                                                                                              #చరిత్రలో నేడు - జూలై-8.  1. సంఘటనలు 1497 :  వాస్కో డి గామా   భారత దేశానికి  దారి కనుక్కోవటానికి  లిస్బన్  రేవుని వదిలి బయలు దేరాడు. 1954 : భారత ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ , భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు. 2008 : కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. 2008 :  మన్‌మోహన్ సింగ్  నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. 2. జననాలు 1838 : జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన  గ్రాఫ్ వాన్ జెప్లిన్ 1851 :  ఆర్థర్ ఇవాన్స్ , ఇంగ్లీషు పురాతత్వ శాస్త్రవేత్త . 1898 : ...

చరిత్రలో నేడు - 20/5.

  చరిత్రలో నేడు - 20 May  సంఘటనలు 0325 : మొదటి క్రిస్టియన్ క్రైస్తవ సంబంధ మండలి  ఆసియా మైనర్  లోని  నికా  దగ్గర మొదలైంది. 0526 : సిరియా లోని ఏంటియోచ్ లో జరిగిన భూకంపంలో 2,50,000 మంది మరణించారు 1259 :  హెన్రీ III ,  ఇంగ్లాండ్  రాజు,  ఫ్రాన్స్కు   నార్మండీని  ఇచ్చేసాడు. 1277 :  పోప్ జాన్ XXI  మరణించాడు. 1293 :  జపాన్  లోని  కమకురాలో  జరిగిన భూకంపంలో 30,000 మంది మరణించారు. 1302 :  ఇంగ్లాండ్ ,  గాస్కోనీ  తిరిగి గెలుచుకుంది. 1498  : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న  వాస్కోడిగామా   కాలికట్  తీరంలో అడుగుపెట్టాడు. 1537 :  హీరోనిమస్ ఫాబ్రిసియస్ అబ్ ఆక్వాపెండెంటె , సర్జన్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త పుట్టాడు (మన  శుశృతుడు  లాగ. 1553 : మూడు ఆంగ్ల నౌకలు. వాయవ్య మార్గమును వెదుకుతూ ప్రయాణం చేసాయి. 1609 :  థామస్ తోర్పె విలియం ,  షేక్స్పియర్  రచించిన  సాన్నెట్  లను (ఇంగ్లీష్ భాషలో రచించే ప్రశ్న, జవాబుతో కూడిన పద్యము). ముద్రించాడు. బెంగ...